సైయెంట్, హిటాచీ రైల్ ఒప్పందం
ABN , First Publish Date - 2020-04-04T05:50:02+05:30 IST
ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ సేవలందించడానికి హిటాచీ రైల్తో సైయెంట్ ఒప్పందం కుదుర్చుకుంది. సిగ్నలింగ్ టెక్నాలజీ, ప్రాజెక్ట్ను త్వరగా పూర్తి చేసే సామర్థ్యాలను పెంచుకోవడానికి హిటాచీ రైల్కు ఈ ఒప్పందం దోహదం చేస్తుంది.
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ సేవలందించడానికి హిటాచీ రైల్తో సైయెంట్ ఒప్పందం కుదుర్చుకుంది. సిగ్నలింగ్ టెక్నాలజీ, ప్రాజెక్ట్ను త్వరగా పూర్తి చేసే సామర్థ్యాలను పెంచుకోవడానికి హిటాచీ రైల్కు ఈ ఒప్పందం దోహదం చేస్తుంది. ఒప్పందంలో భాగంగా భారత్లో హిటాచీ రైల్ కోసం సైయెంట్ సెంట్రల్ డెలివరీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిర్వహిస్తుంది. అలానే యూఎ్సలో ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ రెండు కేంద్రాల ద్వారా అప్లికేషన్ లాజిక్ డిజైన్, హార్డ్వేర్ డిజైన్సేవలను అందిస్తుంది.