అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్కు సన్మానం
ABN , First Publish Date - 2022-01-17T03:53:06+05:30 IST
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎంపికై జగిత్యాల లోని మున్సిఫ్ కోర్టులో నియమితులైన హాజీపూర్ మండల కేంద్రానికి చెందిన బొల్లం రాజేష్ను ఆదివారం జిల్లా మాల మహానాడు సంఘం నాయకులు ఘనం గా సన్మానించారు.
హాజీపూర్, జనవరి 16: అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎంపికై జగిత్యాల లోని మున్సిఫ్ కోర్టులో నియమితులైన హాజీపూర్ మండల కేంద్రానికి చెందిన బొల్లం రాజేష్ను ఆదివారం జిల్లా మాల మహానాడు సంఘం నాయకులు ఘనం గా సన్మానించారు. నాయకులు మాట్లాడు తూ మధ్య తరగతి కుటుంబానికి చెందిన రాజేష్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎంపిక కావడం ఆనందంగా ఉందని తెలి పారు. మరెన్నో ఉన్నత పదవులు అలం కరించాలని కోరారు. జడ్పీటీసీ శిల్పశ్రీని వాసరావు, ఎంపీటీసీ సోగాల సుజాత కిష్టయ్య, మాలమహానాడు నాయకులు పుట్ట మధుకర్, సుధాకర్, లింగయ్య, రాజ య్య, దుర్గయ్య, మాజీ జడ్పీటీసీ వినయ్ ప్రకాష్రావు, సర్పంచు రాజేశ్వరిధర్మయ్య తదితరులు పాల్గొన్నారు.