రామమందిరానికి రూ.5,55,555 విరాళం
ABN , First Publish Date - 2021-01-18T05:47:47+05:30 IST
చీరాలలోని శ్రీ లక్ష్మీశ్రీ నివాస కాలనీలో నివాసం ఉంటున్న విశ్రాంత ఐఎల్టీడీ మేనేజర్ అర్వపల్లి కోటేశ్వరి, సత్యవ తి దంపతులు ఆదివారం అయోధ్యలో శ్రీరామ మందిరానికి రూ.5,55,555 విరాళాన్ని చెక్కు రూపేణా అందజేశారు.
చీరాల, జనవరి 17 : చీరాలలోని శ్రీ లక్ష్మీశ్రీ నివాస కాలనీలో నివాసం ఉంటున్న విశ్రాంత ఐఎల్టీడీ మేనేజర్ అర్వపల్లి కోటేశ్వరి, సత్యవ తి దంపతులు ఆదివారం అయోధ్యలో శ్రీరామ మందిరానికి రూ.5,55,555 విరాళాన్ని చెక్కు రూపేణా అందజేశారు. కార్యక్రమంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర కమిటీ ప్రతినిధులు ము వ్వల వెంకటరమణారావు, వారణాశి మల్లికా ర్జునరావు, బిట్ర మంగయ్య, బందా ప్రసాద్, గంగవరపు రామకృష్ణ, ఎం.ఆంజనేయశర్మ, బు ర్ల రాము, తడవర్తి చంద్రశేఖర్, మునిపల్లి గిర జాశంకరరావు, ఎంఆర్కె.మూర్తి, మద్దాల గో విందు, చిన్ని యల్లమంద తదితరులు పా ల్గొన్నారు.