జర్నలిస్ట్ లక్ష్మణ్ మృతి బహుజనులకు తీరని లోటు
ABN , First Publish Date - 2021-10-22T05:26:52+05:30 IST
జర్నలిస్ట్ లక్ష్మణ్ మృతి బహుజనులకు తీరని లోటు
మొయినాబాద్ రూరల్: జర్నలిస్ట్ లక్ష్మణ్ మృతి బహుజన జాతికి తీరని లోటు అని బీఎస్పీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ప్రవీణ్కుమార్ అన్నారు. ఇటీవల మృతిచెందిన జర్నలిస్ట్ లక్ష్మణ్ కుటుంబాన్ని హిమయత్నగర్లోని ఆయన నివాసంలో బుధవారం రాత్రి ఆర్ఎ్స.ప్రవీణ్కుమార్ పరామర్శించారు. వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు.