రోడ్డు ప్రమాదంలో భర్త మృతి
ABN , First Publish Date - 2021-09-02T00:43:51+05:30 IST
జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. చెముడుగుంట
నెల్లూరు: జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. చెముడుగుంట వద్ద రోడ్డుప్రమాదం జరిగింది. మోటార్ సైకిల్ను కారు ఢీకొట్టింది. బైక్పై ప్రయాణిస్తున్న భార్యాభర్తలకి తీవ్ర గాయాలు అయ్యాయి. భర్త రమేష్ మృతి చెందాడు. భార్య వాణి ప్రాణాలతో బయటపడింది. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.