మద్యం మత్తులో భార్యను కడతేర్చిన భర్త

ABN , First Publish Date - 2021-03-30T16:08:13+05:30 IST

రంగారెడ్డి: యాచారం మండలం తక్కళ్ళపల్లి తండాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో

మద్యం మత్తులో భార్యను కడతేర్చిన భర్త

రంగారెడ్డి: యాచారం మండలం తక్కళ్ళపల్లి తండాలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో రమావత్ శ్రీను(45) అనే వ్యక్తి తన భార్య లలితను గొడ్డలితో నరికి చంపేశాడు. రాత్రి భార్యాభర్తల మధ్య గొడవ తలెత్తడంతో భార్యను హత్య చేశాడు. శ్రీను, లలిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఒక కొడుకు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ నిర్వహిస్తున్నారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

Updated Date - 2021-03-30T16:08:13+05:30 IST