ఛీ..ఛీ.. వీడసలు భర్తేనా.. రూ.5వేల కోసం భార్యను..

ABN , First Publish Date - 2021-12-25T21:04:18+05:30 IST

డబ్బు కోసం ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యను స్నేహితులకు అమ్మేశాడు. ఆపై వారితో కలిసి ఆమెను అత్యాచారం చేశాడు. దీంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇందుకు సం

ఛీ..ఛీ.. వీడసలు భర్తేనా.. రూ.5వేల కోసం భార్యను..

ఇంటర్నెట్ డెస్క్: డబ్బు కోసం ఓ భర్త దారుణానికి పాల్పడ్డాడు. కట్టుకున్న భార్యను స్నేహితులకు అమ్మేశాడు. ఆపై వారితో కలిసి ఆమెను అత్యాచారం చేశాడు. దీంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని జైపూర్ ప్రాంతానికి ఓ వ్యక్తి ప్రస్తుతం 50ఏళ్లు కాగా.. 25 సంవత్సరాల క్రితం అతడికి ఓ మహిళతో వివాహం జరిగింది. ఈ క్రమంలో వారికి కొడుకు కూడా జన్మించాడు. అయితే తాజాగా ఆ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. ఇద్దరు స్నేహితులకు భార్యను రూ.5వేలకు అమ్మేశాడు. అంతేకాకుండా వారితో కలిసి ఆమెపై అత్యాచారం చేశాడు. అడ్డొచ్చిన కుమారుడిని స్నేహితులతో కలిసి చితకబాదాడు. ఈ క్రమంలో ఆ తల్లీకొడుకులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. భర్త సహా అతడి ఇద్దరి స్నేహితులు పరారీలో ఉండగా.. వాళ్ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 




Updated Date - 2021-12-25T21:04:18+05:30 IST