పూడిక తొలగింపు పనులను పరిశీలించిన మంత్రి తలసాని

ABN , First Publish Date - 2021-06-14T19:41:00+05:30 IST

నాలాలో జరుగుతున్న పూడిక తొలగింపు పనులను మంత్రి తలసాని పరిశీలించారు.

పూడిక తొలగింపు పనులను పరిశీలించిన మంత్రి తలసాని

హైదరాబాద్: బేగంపేటలోని నాలాలో జరుగుతున్న పూడిక తొలగింపు పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. వర్షాకాలం ప్రారంభమైనందున పనులు వేగవంతం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. నాలాలలో పూడిక తొలగింపు పనుల కోసం 45 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందని మంత్రి తలసాని చెప్పారు.

Updated Date - 2021-06-14T19:41:00+05:30 IST