కరోనా టెస్ట్లకు ప్రైవేట్ ల్యాబ్ల్లో మరోసారి బ్రేక్
ABN , First Publish Date - 2020-07-02T16:08:37+05:30 IST
కరోనా టెస్ట్లకు ప్రైవేట్ ల్యాబ్ల్లో మరోసారి బ్రేక్
హైదరాబాద్: కరోనా టెస్ట్లకు కొన్ని ప్రైవేట్ ల్యాబ్ల్లో మరోసారి బ్రేక్ పడింది. నాలుగు రోజుల పాటు ప్రైవేట్ ల్యాబ్ల్లో టెస్టులు నిలిపివేయనున్నారు. ఐసీఎమ్మార్ నిబంధనల ప్రకారం శానిటైజేషన్ కోసం ల్యాబ్ల్లో కరోనా టెస్టులను నిలిపివేశారు. ల్యాబ్లను శానిటైజేషన్తో పాటూ, ల్యాబ్ సిబ్బందికి కరోనా టెస్టుల సేకరణ, టెస్టింగ్లపై ట్రైనింగ్ అప్డేట్ చేయనున్నారు. మరోవైపు ప్రభుత్వ ల్యాబ్లు, శ్యాంపిల్స్ సేకరణ కేంద్రాలు యధావిధిగా కొనసాగనున్నాయి.