దళితబంధు నిలుపుదలపై తెలంగాణ హైకోర్టులో పిల్

ABN , First Publish Date - 2021-10-22T02:27:19+05:30 IST

దళితబంధు నిలుపుదలపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య పిల్ దాఖలు చేశారు. దళితబంధు ఆపాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ...

దళితబంధు నిలుపుదలపై తెలంగాణ హైకోర్టులో పిల్

హైదరాబాద్: దళితబంధు నిలుపుదలపై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. సామాజికవేత్త మల్లేపల్లి లక్ష్మయ్య పిల్ దాఖలు చేశారు. దళితబంధు ఆపాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేయాలంటూ  పిటిషనర్ పిల్‌లో కోరారు. అలాగే దళితబంధు యథావిధిగా కొనసాగేలా చూడాలని పిటిషనర్ కోరారు.

Updated Date - 2021-10-22T02:27:19+05:30 IST