బైక్ను ఢీకొట్టిన కారు... దంపతుల దుర్మణం
ABN , First Publish Date - 2021-12-06T22:46:06+05:30 IST
బైక్ను ఢీకొట్టిన కారు... దంపతుల దుర్మణం
హైదరాబాద్: నగరంలోని నార్సింగిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్ను కారు ఢీకొన్న ప్రమాదంలో దంపతులు దుర్మరణం చెందారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు సంఘనాస్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. మద్యం మత్తులో సంజయ్ కారు డ్రైవ్ చేసినట్లు గుర్తించారు. సంజయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.