HYD: ఏడు నెలల చిన్నారిపై శానిటైజర్ పోసి నిప్పంటించుకున్న తల్లి
ABN , First Publish Date - 2022-01-20T17:16:11+05:30 IST
గరంలోని హయత్నగర్ బంజారకాలనీలో దారుణం జరిగింది. ఏడు నెలల బాబుపై శానిటైజేర్ పోసిన తల్లి సువర్ణ ఆపై తాను కూడా నిప్పంటిచుకుంది.
హైదరాబాద్: నగరంలోని హయత్నగర్ బంజారకాలనీలో దారుణం జరిగింది. ఏడు నెలల బాబుపై శానిటైజేర్ పోసిన తల్లి సువర్ణ ఆపై తాను కూడా నిప్పంటిచుకుంది. భర్త వెంకటేష్ వేధింపులతో మనస్తాపానికి గురై 7నెలల బాబుతో సహా సువర్ణ ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. ఈ ఘటనలో బాబు తొమ్మిది రోజుల పాటు మృతువుతో పోరాడి మృతి చెందాడు. తల్లి సువర్ణపై హయత్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది.