విద్యార్థులతో షర్మిల ముఖా-ముఖి ప్రారంభం

ABN , First Publish Date - 2021-02-24T17:42:01+05:30 IST

నగరంలోని లోటస్ పాండ్‌లో వివిధ విశ్వవిద్యాలకు చెందిన విద్యార్థులతో వైఎస్ షర్మిల ముఖాముఖి బుధవారం ప్రారంభమైంది.

విద్యార్థులతో షర్మిల ముఖా-ముఖి ప్రారంభం

హైదరాబాద్: నగరంలోని లోటస్ పాండ్‌లో వివిధ విశ్వవిద్యాలకు చెందిన విద్యార్థులతో వైఎస్ షర్మిల ముఖా-ముఖి బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్శిటీతో పాటు వివిధ కాలేజీల నుంచి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. నిరుద్యోగం, ఫీజ్ రీయంబర్స్‌మెంట్‌పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. 

Updated Date - 2021-02-24T17:42:01+05:30 IST