షర్మిల ‘ప్రజా ప్రస్థానం‘ దిగ్విజయానికి నేడు చిలుకూరు పాదయాత్ర
ABN , First Publish Date - 2021-10-17T09:25:26+05:30 IST
20న చేవెళ్ల నుంచి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టనున్న ప్రజాప్రస్థానం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆదివారం లోటస్ పాండ్ నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయం వరకు పాదయాత్ర చేస్తున్నారు.
హైదరాబాద్, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): 20న చేవెళ్ల నుంచి వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టనున్న ప్రజాప్రస్థానం విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ ముఖ్య అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ఆదివారం లోటస్ పాండ్ నుంచి చిలుకూరు బాలాజీ దేవాలయం వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఉదయం 8గంటలకు ప్రారంభమయ్యే ఈ పాదయాత్రలో పార్టీ ముఖ్యనేతలు పాల్గొంటారని సమాచారం.