రాజన్నను దర్శించుకున్న ఐజీ ప్రభాకర్రావు
ABN , First Publish Date - 2022-06-02T06:33:18+05:30 IST
వేములవాడ రాజరాజేశ్వరస్వామిని ఐజీ ప్రభాకర్రావు బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.
వేములవాడ టౌన్, జూన్ 1: వేములవాడ రాజరాజేశ్వరస్వామిని ఐజీ ప్రభాకర్రావు బుధవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంత రం అర్చకులు ఆయనను ఆశీర్వదిం చారు. ఆలయ పర్య వేక్షకులు రాజన్న ప్రసాదాన్ని అందజేశారు. అంతకుము ందు ఎస్పీ రాహుల్ హెగ్డే పూల మొక్క అందజేసి స్వాగతం పలికారు. అడిష నల్ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్, టౌన్ సీఐ వెంకటేష్ ఉన్నారు.