ఆముదం గింజలు తిని విద్యార్థులకు అస్వస్థత

ABN , First Publish Date - 2021-08-20T01:40:49+05:30 IST

జిల్లాలోని వి.కోట (మ) కుంబార్లపల్లెలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అడవి

ఆముదం గింజలు తిని విద్యార్థులకు అస్వస్థత

చిత్తూరు: జిల్లాలోని వి.కోట (మ) కుంబార్లపల్లెలో విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అడవి ఆముదం గింజలను తినడంతో 25 మంది విద్యార్థులకు అస్వస్థత కలిగింది. పలువురి విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం వీరిని ఆస్పత్రికి తరలించారు. పాఠశాల అయిపోయిన తర్వాత గ్రామ సమీపంలోకి వెళ్లి అడవి ఆముదం గింజలను పిల్లలు ఆటలాడుకుంటూ తిన్నారు. 


Updated Date - 2021-08-20T01:40:49+05:30 IST