జేఈఈ అడ్వాన్సుడ్లో మెరిశాడు!
ABN , First Publish Date - 2021-10-17T05:28:22+05:30 IST
జేఈఈ అడ్వాన్సుడ్ ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థి మెరిశాడు. పీసీపల్లి మండలం పెదఇర్లపాడుకు చెందిన లక్ష్మీసాయిలోకేష్రెడ్డి 5వ ర్యాంకు సాధించాడు. ఆయన తల్లిదండ్రులు మాల్యాద్రిరెడ్డి, లక్ష్మీకాంత ఇరువురూ ఉపాధ్యాయులు. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్సు ఇంజనీరింగ్ చదవడమే తన లక్ష్యమని లోకేష్రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.
జిల్లా విద్యార్థికి 5వ ర్యాంకు
ఒంగోలు విద్య, అక్టోబరు 16 : జేఈఈ అడ్వాన్సుడ్ ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థి మెరిశాడు. పీసీపల్లి మండలం పెదఇర్లపాడుకు చెందిన లక్ష్మీసాయిలోకేష్రెడ్డి 5వ ర్యాంకు సాధించాడు. ఆయన తల్లిదండ్రులు మాల్యాద్రిరెడ్డి, లక్ష్మీకాంత ఇరువురూ ఉపాధ్యాయులు. ఐఐటీ ముంబైలో కంప్యూటర్ సైన్సు ఇంజనీరింగ్ చదవడమే తన లక్ష్యమని లోకేష్రెడ్డి ఈ సందర్భంగా తెలిపారు.