నేటి నుంచి భారత్‌-కెనడా మధ్య విమాన సేవలు

ABN , First Publish Date - 2020-08-15T07:48:44+05:30 IST

భారత్‌-కెనడా మధ్య ఆదివారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. 5 నెలల తర్వాత ఇరు దేశాల మధ్య విమాన సేవలను పునరుద్ధరిస్తున్నారు...

నేటి నుంచి భారత్‌-కెనడా మధ్య విమాన సేవలు

న్యూఢిల్లీ, ఆగస్టు 14 : భారత్‌-కెనడా మధ్య ఆదివారం నుంచి విమాన సర్వీసులు ప్రారంభంకానున్నాయి. 5 నెలల తర్వాత ఇరు దేశాల మధ్య విమాన సేవలను పునరుద్ధరిస్తున్నారు. ఇందులో భాగంగా భారత్‌-కెనడా మధ్య కుదిరిన ఎయిర్‌ బబుల్‌ ఒప్పందం అమలులోకి రానుంది. టొరంటో-న్యూఢిల్లీ మధ్య శనివారం నుంచి ఎయిర్‌ కెనడా సర్వీసులను నడపనుంది. 

Updated Date - 2020-08-15T07:48:44+05:30 IST