భారత్‌లో కొత్తగా 15,823 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-10-13T15:59:46+05:30 IST

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,823 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా...226 మంది మృతి చెందారు.

భారత్‌లో కొత్తగా  15,823 కరోనా కేసులు

న్యూఢిల్లీ:  దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,823 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా...226 మంది మృతి చెందారు. అలాగే కరోనా నుంచి కోలుకుని 22,844 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం యాక్టీవ్ కేసుల సంఖ్య 2,07,653గా ఉంది. దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,40,01,743కి చేరింది. కోలుకున్న వారి సంఖ్య 3,33,42,901గా ఉంది. ఇప్పటి వరకు కరోనాతో 4,51,189 మంది మృతి చెందారు. అలాగే దేశ వ్యాప్తంగా  96,43,79,212మంది టీకా తీసుకున్నారు. 

Updated Date - 2021-10-13T15:59:46+05:30 IST