దక్షిణాఫ్రికాలో భారత్ టూర్పై నీలినీడలు
ABN , First Publish Date - 2021-11-27T08:56:55+05:30 IST
దక్షిణాఫ్రికాలో కొవిడ్ కొత్త వేరియంట్ విజృంభిస్తుండడంతో ఆ దేశంలో భారత క్రికెట్ జట్టు పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి.
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో కొవిడ్ కొత్త వేరియంట్ విజృంభిస్తుండడంతో ఆ దేశంలో భారత క్రికెట్ జట్టు పర్యటనపై నీలినీడలు కమ్ముకున్నాయి. వచ్చేనెల 17న ప్రారంభంకానున్న ఆ పర్యటనలో టీమిండియా మూడు టెస్ట్లు, మూడు వన్డేలు, నాలుగు టీ20లు ఆడాల్సి ఉంది. మరోవైపు సౌతాఫ్రికాలో జరుగుతున్న మూడు వన్డేల సిరీ్సను నెదర్లాండ్స్ రద్దుచేసుకుంది.