8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్
ABN , First Publish Date - 2021-02-24T23:23:27+05:30 IST
8 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్
అహ్మదాబాద్: 42 ఓవర్లలో ఇంగ్లాండ్ 8 వికెట్లు కోల్పోయి 104 పరుగులు చేసింది. నరేంద్ర మోదీ స్టేడియంలో టీం ఇండియా, ఇంగ్లాండ్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది.
అంతకు ముందు 34.5 ఓవర్లలో ఇంగ్లాండ్ 7 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. నాలుగు టెస్టుల సిరీస్లో భారత్, ఇంగ్లాండ్ చెరో మ్యాచ్ గెలుపుతో 1-1తో సమంగా ఉన్నాయి. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ జాక్ క్రావ్లే 84 బంతుల్లో 53 పరుగులు చేశాడు.