కరోనాను అధిగమించడానికి ప్రపంచానికి భారత్ సహాయం చేస్తుంది: మోదీ

ABN , First Publish Date - 2020-09-27T01:59:17+05:30 IST

కరోనాను అధిగమించడానికి ప్రపంచానికి భారత్ సహాయం చేస్తుంది: మోదీ

కరోనాను అధిగమించడానికి ప్రపంచానికి భారత్ సహాయం చేస్తుంది: మోదీ

న్యూఢిల్లీ: అతిపెద్ద టీకా తయారీదారుగా భారతదేశం కోవిడ్-19ను అధిగమించడానికి ప్రపంచానికి సహాయం చేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం యూఎన్ సర్వసభ్య సమావేశంలో వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద టీకా ఉత్పత్తి చేసే దేశంగా, ప్రపంచ సమాజానికి మరో హామీ ఇవ్వాలనుకుంటున్నానని మోదీ అన్నారు. కోవిడ్-19 సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మానవులందరికీ సహాయపడటానికి భారతదేశం యొక్క వ్యాక్సిన్ ఉత్పత్తి, సరఫరా సామర్థ్యం ఉపయోగించబడుతుందని మోదీ చెప్పారు.

Updated Date - 2020-09-27T01:59:17+05:30 IST