కోవిడ్ - 19తో యూకేలో 3 వేలకు పైగా భారతీయ రెస్టారెంట్ల మూసివేత

ABN , First Publish Date - 2020-06-03T03:24:48+05:30 IST

కోవిడ్ - 19తో యూకేలో 3 వేలకు పైగా భారతీయ రెస్టారెంట్ల మూసివేత

కోవిడ్ - 19తో యూకేలో 3 వేలకు పైగా భారతీయ రెస్టారెంట్ల మూసివేత

లండన్: చైనాలో పురుడు పోసుకున్న కరోనా వైరస్ యావత్తు ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా లక్షల్లో మృతి చెందారు. కోవిడ్-19 ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడింది. ఈ నేపథ్యంలో కోవిడ్-19తో యూకేలో ఆర్థిక సంక్షోభం నెలకొంది. యూకేలో దాదాపు 9 వేల భారతీయ రెస్టారెంట్లు ఉన్నాయి. కోవిడ్ -19తో యూకేలో 3 వేలకు పైగా భారతీయ రెస్టారెంట్ల మూసివేశారు. డెలివరీ కంపెనీలు అప్పటికే రెస్టారెంట్లను వ్యాపారానికి దూరంగా ఉంచాయి. రెస్టారెంట్‌లో 20 నుంచి 30 మందిని మాత్రమే అనుమతించినట్లయితే వ్యాపారాన్ని ఎలా కొనసాగించగలరు ”అని లండన్‌కు చెందిన ప్రముఖులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - 2020-06-03T03:24:48+05:30 IST