స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

ABN , First Publish Date - 2020-08-07T23:42:04+05:30 IST

భారత స్టాక్ మార్కెట్లు నష్టాల నుంచి తేరుకుని స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్ ముగిసే..

స్వల్ప లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

ముంబై: భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాల నుంచి తేరుకుని స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 15.12 పాయింట్లు (0.04శాతం) బలపడి 38040.57 వద్ద క్లోజ్ అయ్యింది. బీఎస్‌ఈ నిఫ్టీ 13.80 పాయింట్లు (0.12 శాతం) లాభంతో 11214 వద్ద స్థిరపడింది. ఏసియన్ పెయింట్స్, బజాజ్ ఫైనాన్స్ తదితర షేర్లు అత్యధిక లాభాలు నమోదు చేయగా.. టైటాన్ కంపెనీ, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్ తదితర షేర్లు వెనుకబడ్డాయి. 

Updated Date - 2020-08-07T23:42:04+05:30 IST