రేవంత్ అబద్దాలు మాట్లాడితే నాలుక కోస్తాం: ఇంద్రకరణ్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-08-10T22:12:49+05:30 IST

టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అబద్దాలు మాట్లాడితే నాలుక కోస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హెచ్చరించారు.

రేవంత్ అబద్దాలు మాట్లాడితే నాలుక కోస్తాం: ఇంద్రకరణ్‌రెడ్డి

ఆదిలాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు, మల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి అబద్దాలు మాట్లాడితే నాలుక కోస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హెచ్చరించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..రేవంత్‌రెడ్డి  భాషను ప్రజలు చీ కొడుతున్నారన్నారు.పోడు వ్యవసాయంపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ నేతలకు లేదని మండిపడ్డారు. పోడు భూములపై హక్కు కల్పించడానికి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారన్నారు. రేవంత్‌ను ప్రజలెవరూ నమ్మరన్నారు. ప్రజలకు మొదట ఏం చేస్తావో చెప్పాలని ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. 

Updated Date - 2021-08-10T22:12:49+05:30 IST