ఇంద్రకీలాద్రి ఆలయంలో శ్రీరామ షడక్షరీ మంత్ర హవనం ప్రారంభం
ABN , First Publish Date - 2020-08-05T17:33:55+05:30 IST
విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శ్రీరామ షడక్షరీ మంత్ర హవనం ఘనంగా ప్రారంభమైంది.
విజయవాడ: ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో శ్రీరామ షడక్షరీ మంత్ర హవనం ఘనంగా ప్రారంభమైంది. అయోధ్యలో రామమందిర నిర్మాణం త్వరగా పూర్తవ్వాలని అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దశాబ్దకాలం రామ భక్తులు ఎదురు చూసిన కల నెరవేరుతోందని అర్చక స్వాములు పేర్కొన్నారు.