పట్టణంలో అధికారుల తనిఖీలు

ABN , First Publish Date - 2021-05-14T05:54:03+05:30 IST

పట్టణంలోని వివిధ వార్డుల్లో పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా పొగాకు నియం త్రణ శాఖ అధికారి శ్రీకాంత్‌ మాట్లాడారు. కరోనా మూలంగా చనిపోతు న్న వారిలో దూమపానం అలవాటు కలవారే ఎక్కువగా ఉన్నారని అ న్నారు. వారిలోనే కరోనా మరణాలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. పొగతాగడంతో శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయని తెలిపారు. ఊపిరితిత్తుల పని తీరు క్షీణించడంతో కరోనా సోకిన వారు శ్వాస తీ సుకోవడంలో ఇబ్బంది పడుతారని తెలిపారు. కరోనా రోగులకు ప్రాణాం తకంగా మారుతుందన్నారు. బహిరంగ ప్రదేశంలో పొగతాగడంతో ఇత రులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. బహిరం గంగా ఉమ్మడంతో కరోనా ఇతరులకు సోకే ప్రమాదం ఉందన్నారు.

పట్టణంలో అధికారుల తనిఖీలు

ఆదిలాబాద్‌టౌన్‌, మే13: పట్టణంలోని వివిధ వార్డుల్లో పలు శాఖల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా పొగాకు నియం త్రణ శాఖ అధికారి శ్రీకాంత్‌ మాట్లాడారు. కరోనా మూలంగా చనిపోతు న్న వారిలో దూమపానం అలవాటు కలవారే ఎక్కువగా ఉన్నారని అ న్నారు. వారిలోనే  కరోనా మరణాలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. పొగతాగడంతో శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయని తెలిపారు. ఊపిరితిత్తుల పని తీరు క్షీణించడంతో కరోనా సోకిన వారు శ్వాస తీ సుకోవడంలో ఇబ్బంది పడుతారని తెలిపారు. కరోనా రోగులకు ప్రాణాం తకంగా మారుతుందన్నారు. బహిరంగ ప్రదేశంలో పొగతాగడంతో ఇత రులు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. బహిరం గంగా ఉమ్మడంతో కరోనా ఇతరులకు సోకే ప్రమాదం ఉందన్నారు.

Updated Date - 2021-05-14T05:54:03+05:30 IST