ప్రజలకు ‘స్ఫూర్తి’దాయక సేవలు

ABN , First Publish Date - 2021-03-01T06:48:34+05:30 IST

స్ఫూర్తి స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు దాతలకు స్ఫూర్తిదాయకం కావాలని సర్పంచ్‌ రావూరి స్నేహ చెప్పారు.

ప్రజలకు ‘స్ఫూర్తి’దాయక సేవలు
బోరును ప్రారంభిస్తున్న సర్పంచ్‌ స్నేహ దంపతులు

జమ్ములపాలెం(టంగుటూరు), ఫిబ్రవరి 28 : స్ఫూర్తి స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు దాతలకు స్ఫూర్తిదాయకం కావాలని సర్పంచ్‌ రావూరి స్నేహ చెప్పారు. బొడ్డు గ్లోరీ సహకారంతో స్ఫూర్తి స్వచ్ఛంద సేవా సంస్థ జమ్ములపాలెంలో ఏర్పాటు చేసిన మూడు బోర్లను ఆదివారం సర్పంచ్‌ దంపతులు ప్రారంభించారు. కార్యక్రమంలో వైసీపీ మండల అధ్యక్షుడు సూదలగుంట శ్రీహరివారు, రావూరి ప్రవీణ్‌, పూనాటి వెంకటేశ్వర్లు, ఇన్‌కాంట్యాక్స్‌ అధికారులు బీ వెంకటేశ్వరరావు, కే శిల్వన్‌రాజు పాల్గొన్నారు.


Updated Date - 2021-03-01T06:48:34+05:30 IST