జూన్‌ రెండోవారంలో ఇంటర్‌ ఫలితాలు!

ABN , First Publish Date - 2020-05-28T11:51:12+05:30 IST

జూన్‌ రెండోవారంలో ఇంటర్‌ ఫలితాలు!

జూన్‌ రెండోవారంలో ఇంటర్‌ ఫలితాలు!

అమరావతి(ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్‌ పరీక్షా ఫలితాలు జూన్‌  రెండోవారంలో విడుదలయ్యే అవకాశం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10.62 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గత నాలుగేళ్లుగా ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షల ఫలితాలు ఒకేసారి విడుదల చేస్తున్న ఇంటర్‌బోర్డు, ఈ ఏడాది తొలుత సెకండియర్‌ ఫలితాలు విడుదలచేయాలని భావిస్తోంది. 

Updated Date - 2020-05-28T11:51:12+05:30 IST