పరీక్ష బాగా రాయలేదని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
ABN , First Publish Date - 2020-03-13T19:54:16+05:30 IST
హన్మకొండ పద్మాక్షమ్మ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థిని సరస్వతి(17) ఆత్మహత్య చేసుకుంది. సరస్వతి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు
వరంగల్ అర్బన్: హన్మకొండ పద్మాక్షమ్మ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ విద్యార్థిని సరస్వతి(17) ఆత్మహత్య చేసుకుంది. సరస్వతి ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రాస్తోంది. ఇంగ్లీష్ సబ్జెక్ట్ బాగా రాయలేదన్న మనస్తాపంతో తెల్లవారు జామున ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. దీంతో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.