ఎన్ఐఏలోనూ నార్కొటిక్ కేసుల దర్యాప్తు
ABN , First Publish Date - 2020-09-23T07:37:36+05:30 IST
మాదక ద్రవ్యాల అక్రమ రవా ణా, వినియోగంపై దాఖలైన కేసులను ఇకపై జాతీయ విచారణ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: మాదక ద్రవ్యాల అక్రమ రవా ణా, వినియోగంపై దాఖలైన కేసులను ఇకపై జాతీయ విచారణ సంస్థ (ఎన్ఐఏ) కూడా దర్యాప్తు చేయవచ్చు. ఈ మేర కు ఎన్ఐఏలోని ఇన్స్పెక్టర్ ఆపై స్థాయి అధికారికి ఈ మేర కు అధికారం అప్పగిస్తూ మంగళవారం కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిది.
పోలీస్స్టేషన్ ఇన్చార్జి అధికారి హోదాలో వారికివిచారణ అర్హత ఉంటుంది.