ఐపీఎల్‌ 2021 వేలం తేదీ ఖరారు

ABN , First Publish Date - 2021-01-27T21:06:13+05:30 IST

ముంబై: ఐపీఎల్‌ అభిమానులు ఎదురుచూస్తున్న శుభ తరుణం రానే వచ్చింది.

ఐపీఎల్‌ 2021 వేలం తేదీ ఖరారు

ముంబై: ఐపీఎల్‌ అభిమానులు ఎదురుచూస్తున్న శుభ తరుణం రానే వచ్చింది. ఈ ఏడాది ఐపీఎల్ వేలం తేదీ ఖరారైంది. చెన్నై వేదికగా ఫిబ్రవరి 18న ఐపీఎల్‌ వేలం జరగనుంది. దీనికి సంబంధించి ఐపీఎల్ ట్వీట్ చేసింది.


మరోవైపు పంజాబ్ అత్యధిక సొమ్ముతో వేలం బరిలోకి దిగనుంది. 



Updated Date - 2021-01-27T21:06:13+05:30 IST