జగన్ చోద్యం చూస్తున్నారు: దేవినేని ఉమ
ABN , First Publish Date - 2021-01-18T01:41:19+05:30 IST
దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే.. సీఎం జగన్ చోద్యం చూస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. 150 దాడులు
విజయవాడ: దేవుళ్ల విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే.. సీఎం జగన్ చోద్యం చూస్తున్నారని మాజీమంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. 150 దాడులు, ధ్వంసాలు జరిగేదాకా ఉదాసీనంగా ఉన్నారని ఆరోపించారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్క్రిప్టు, సీఎం జగన్ డైరెక్షన్లో డీజీపీ గౌతమ్ సవాంగ్ మాట్లాడుతున్నారని తప్పుబట్టారు. దాడులను ఆపలేక టీడీపీ నేతలపై బురద జల్లుతున్నారని దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు.