కరోనాపై సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష
ABN , First Publish Date - 2020-04-04T13:24:00+05:30 IST
అమరావతి: కరోనాపై ఏపీ సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
అమరావతి: కరోనాపై ఏపీ సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. నేటి ఉదయం 11 గంటకుఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా లాక్డౌన్ అమలు, కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై జగన్ చర్చించనున్నారు. ఈ సమావేశానికి సీఎస్, డీజీపీ, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.