కార్తీక మాసంలో గృహ ప్రవేశాలు జరగాలి

ABN , First Publish Date - 2021-06-24T04:58:40+05:30 IST

వచ్చే కార్తీక మాసంలో జగనన్న కాల నీల్లో లబ్ధిదారులతో గృహప్రవే శాలు పండుగలా నిర్వహించాలని మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు సూచించారు.

కార్తీక మాసంలో గృహ ప్రవేశాలు జరగాలి
మాట్లాడుతున్న మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు

మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు 

పోడూరు, జూన్‌, 23 : వచ్చే కార్తీక మాసంలో జగనన్న కాల నీల్లో లబ్ధిదారులతో గృహప్రవే శాలు పండుగలా నిర్వహించాలని మంత్రి చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు సూచించారు. మండలంలో కవిటం, పోడూరు, జగన్నాఽథపురం గ్రామాల్లోని జగనన్న కాలనీల్లో లేఅవుట్లను బుధవారం పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వారికి కేటాయించిన సెంటున్నర స్థలంలో ఇంటి నిర్మాణాలు చేయించాలన్నారు.ఈ కార్యక్రమంలో హౌసింగ్‌ ప్రత్యేకాధికారి కె.వెం కటరావు, తహసీల్దార్‌ పి.ప్రతాప్‌ రెడ్డి, ఎంపీడీవో కె.కన్నమనాయుడు, హౌసింగ్‌ డీఈ ఆర్‌.వేణుగోపాలరావు, సర్ప ంచ్‌లు శెట్టిబత్తుల సువర్ణరాజు, పూర్ణిమ, శిరీష, రాష్ట్ర వైసీపీ కార్యదర్శి పెద్ది రాజు, సూరిబాబు, కర్రి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-24T04:58:40+05:30 IST