జగిత్యాల జిల్లాలో కరోనా కలకలం
ABN , First Publish Date - 2021-12-03T15:05:00+05:30 IST
జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. ఓ ప్రేవేటు స్కూల్లో ఏడో తరగతి విద్యార్థికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
జగిత్యాల: జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. ఓ ప్రేవేటు స్కూల్లో ఏడో తరగతి విద్యార్థికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో యాజమాన్యం స్కూల్ను మూసివేసింది. అటు మాల్యాల మండలంలోని గురుకుల పాఠశాలలో తొమ్మిది మంది విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో అధికారులు వారిని ఐసోలేషన్లో ఉంచారు.