Jagtial: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

ABN , First Publish Date - 2021-12-14T14:08:26+05:30 IST

జిల్లాలోని భవానీ నగర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది.

Jagtial: గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

జగిత్యాల: జిల్లాలోని భవానీ నగర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. గత రాత్రి పెరుగుతో అన్నం తిన్న తర్వాత కడుపు నొప్పి, వాంతులతో 41 మంది విద్యార్థులు  బాధపడ్డారు. వెంటనే వారిని జగిత్యాల ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేశారు. 22 మంది విద్యార్థులు కోలుకుని డిశ్చార్జ్ అవగా,  మరో 19 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-12-14T14:08:26+05:30 IST