జనసేన జిల్లా సారథులు వీరే..

ABN , First Publish Date - 2021-08-01T06:50:48+05:30 IST

జనసేన పార్టీ జిల్లా కమిటీకి పూర్తి రూపం వచ్చింది. ఇప్పటికే కమిటీ అధ్యక్షుడిగా బం డ్రెడ్డి రామకృష్ణను నియమించారు.

జనసేన జిల్లా సారథులు వీరే..

విజయవాడ : జనసేన పార్టీ జిల్లా కమిటీకి పూర్తి రూపం వచ్చింది. ఇప్పటికే కమిటీ అధ్యక్షుడిగా బం డ్రెడ్డి రామకృష్ణను నియమించారు. ఇక మిగిలిన కమిటీని శనివారం అధిష్టానం ప్రకటించింది. ఉపాధ్యక్షుడిగా వి.చౌదరి, మత్తి వెంకటేశ్వరరావు, బొలియశెట్టి శ్రీకాంత్‌, ప్రధాన కార్యదర్శులుగా బాడిస మురళీకృష్ణ, వరుదు రమాదేవి, మట్టా ఉమామహేశ్వరి, పండమనేని శ్రీనివాస్‌, బత్తిన హరిరామ్‌, సిరిపురపు రాజుబాబు, లంకిశెట్టి బాలాజీ నియమితులయ్యారు. కార్యదర్శులుగా బూసనబోయిన వెంకటేశ్వరరావు, కొండవీటి సునీత, రావుల రాజేంద్రప్రసాద్‌, పంచకర్ల సురేష్‌, కొడమల గంగాధరరావు, తోట మురళీకృష్ణ, తిరుమలశెట్టి చంద్రమౌళి, పేర్ని జగన్‌, మనుబోలు వెంకట శ్రీనివాసరావు, పులిపాక ప్రకాశ్‌బాబు, మట్టా శివపావని, కాకి ఝాన్సీ, సంయుక్త కార్యదర్శులుగా ఉస్మాన్‌ షరీఫ్‌, కొనసాని నాగబాబు, కాకాని లోకేష్‌, ఈమని కిషోర్‌కుమార్‌, రెడ్డి మణి, అంబటి రాజ్యలక్ష్మి, చిమటా రవివర్మ, జన్ను నాగరాజు, వడె మి ఆశీర్వాదం, పుట్టా స్వరూప, బండ్రెడ్డి రవీంద్ర, గంధం గోవర్థనరావు, వేల్పూరి వెంకటేశ్వరరావు, పద్యా ల వెంకటప్రసాద్‌, పళ్లెం యోవన్‌కుమార్‌, చింతల లక్ష్మీకుమారి, గంపల దుర్గాభవానీని నియమించారు.

Updated Date - 2021-08-01T06:50:48+05:30 IST