జనసేన జిల్లా కమిటీ నియామకం
ABN , First Publish Date - 2021-08-02T06:34:00+05:30 IST
జనసేన జిల్లా కమిటీకి అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం ఆమోదం తెలిపారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ను నియమించిన విషయం తెలిసిందే.
తిరుపతి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): జనసేన జిల్లా కమిటీకి అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆదివారం ఆమోదం తెలిపారు. ఇప్పటికే జిల్లా అధ్యక్షుడిగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ను నియమించిన విషయం తెలిసిందే. ఉపాధ్యక్షులుగా షేక్ అబ్దుల్ రెహమాన్, సీఎల్ దేవకిషోర్, బత్తిన మధుబాబు, ప్రధాన కార్యదర్శులుగా దారం అనిత, పూల రాజేష్ యాదవ్, చిరివేలు గంగాధర్, ఎన్.తులసీ ప్రసాద్, జంగాల శివరాం, ఆకుల వనజ, కార్యదర్శులుగా కొత్తూరు బాటసారి, ఎం.నజీర్, జి.జాబీద్, కలత్తూర్ జయప్రకాష్ రెడ్డి, కుప్పల లావణ్య కుమార్, దేవినేని యశ్వంత్, పోటుకూరి ఆనంద్, జ్ఞానగిరి పద్మజ, కలప రవి, పూల చైతన్య మోహన్ కొత్తగా ఎన్నికైన కమిటీలో ఉన్నారు.