రైతులు తీవ్రంగా నష్టపోయారు: జనసేన నేతలు
ABN , First Publish Date - 2020-05-29T01:58:31+05:30 IST
జిల్లాలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో కోల్డ్ స్టోరేజీ రైతులను జనసేన నేతలు పరామర్శించారు.
గుంటూరు: జిల్లాలోని రాజుపాలెం మండలం రెడ్డిగూడెంలో కోల్డ్ స్టోరేజీ రైతులను జనసేన నేతలు పరామర్శించారు. కోల్ట్ స్టోరేజీ యాజమాన్య అనాలోచిత వైఖరితో రైతులు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యజమానిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయాలన్నారు.