జేఈఈ అడ్వాన్స్డ్లో మెరిసిన విద్యార్థినులు
ABN , First Publish Date - 2021-10-17T06:09:55+05:30 IST
జేఈఈ అడ్వాన్స్డ్లో మెరిసిన విద్యార్థినులు
వరంగల్ సిటీ, అక్టోబరు 16: జేఈ ఈ అడ్వాన్స్డ్ ప్రవే శ పరీక్షలో హనుమ కొండ జిల్లా కేందరం పెద్దమ్మగడ్డలోని ప్రతిభా కళాశాల వి ద్యార్థులు అత్యుత్త మ ర్యాంకులు సాధించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ జి.సురేందర్ శనివారం తెలి పారు. ఏడుగురు నేరుగా ఐఐటీల్లో, 14 మంది ప్రిపరేటరీ ప్రవేశాలు పొందుతా రని పేర్కొన్నారు. నేరుగా ప్రవేశాలు పొందిన వారిలో వి.సుశ్మిత(411వ ర్యాంకు), పి. శిరీష(432), కె.గౌతమి(513), జె.అనిత(690), ఎం.శిల్ప(748), మనస్విని (966), బి.శిరీష(1021) ఉండగా ప్రిపరేటరి ప్రవేశాలు పొందిన వారిలో బి.లిఖి త, బి. ప్రణీత, నందిని, బి.కావ్య, బి.భార్గవి, ఎస్. మంజుల, బి.గీత, కె.పద్మ, బి.వి నూత్న, ఎస్. రాజ్యలక్ష్మి, వి. రాధిక, ఎన్. మనీష, బి. అంఖిత, ఎస్. ఐశ్వర్య ఉన్నా రు. ర్యాంకులు సాధించిన విద్యార్థినులను గురుకులాల ఆర్సీవో డీఎస్. వెంకన్న, ప్రిన్సిపాల్ సురేందర్ అభినందించారు.