7 నుంచి వోకేషనల్ విద్యార్థులకు జాబ్ మేళా
ABN , First Publish Date - 2020-12-04T06:10:35+05:30 IST
మద్దిలపాలెంలోని కృష్ణా కాలేజీలో ఉన్న వృత్తివిద్యా కళాశాలలో వోకేషనల్ విద్యార్థులకు ఈ నెల ఏడు నుంచి 12వ తేదీ వరకు జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు భీమిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తెలిపారు.
భీమునిపట్నం, డిసెంబరు 3: మద్దిలపాలెంలోని కృష్ణా కాలేజీలో ఉన్న వృత్తివిద్యా కళాశాలలో వోకేషనల్ విద్యార్థులకు ఈ నెల ఏడు నుంచి 12వ తేదీ వరకు జాబ్మేళా నిర్వహిస్తున్నట్టు భీమిలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా ప్రభుత్వ వృత్తి విద్యాశాఖాధికారి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ జాబ్ మేళాకు వోకేషనల్ విద్యార్థులందరూ ధ్రువపత్రాలతో హాజరు కావాల్సిందిగా ఆయన కోరారు.