జోయాలుక్కాస్‌ ఇండిపెండెన్స్‌ డే ఆఫర్‌

ABN , First Publish Date - 2020-08-14T07:29:07+05:30 IST

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బంగారంపై గ్రాముకు రూ.74 రాయి తీ ఇస్తున్నట్లు ఆభరణాల విక్ర య సంస్థ జోయాలుక్కాస్‌ ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది...

జోయాలుక్కాస్‌ ఇండిపెండెన్స్‌ డే ఆఫర్‌

  • బంగారంపై గ్రాముకు రూ.74 రాయితీ 


హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బంగారంపై గ్రాముకు రూ.74 రాయి తీ ఇస్తున్నట్లు ఆభరణాల విక్ర య సంస్థ జోయాలుక్కాస్‌ ప్రకటించింది. ఈ నెల 13 నుంచి 17వ తేదీ వరకు ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. దేశంలో ని జోయాలుక్కాస్‌ షోరూమ్‌లన్నింటితో పాటు సంస్థ వెబ్‌సైట్‌ ద్వారా ఆర్డర్‌ చేసే వారికీ ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. అలాగే వజ్రాలు, ఖరీదైన నగల కొనుగోలుపై 20 శాతం తగ్గింపు ఆఫర్‌ చేస్తున్నట్లు వెల్లడించింది. ఎలాంటి తరుగు లేకుండా పాత నగలను సరికొత్త డిజైన్లతో ఎక్స్ఛేంజ్‌ చేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపింది. వీటితోపా టు ఎస్‌బీఐ కార్డ్‌ హోల్డర్లకు 5 శాతం అదనపు క్యాష్‌బ్యాక్‌ (గరిష్ఠంగా కార్డుకు రూ.2,500) లభించనుంది. కస్టమర్లకు ఏడాది ఉచిత బీమా, జీవితకాలం పాటు ఉచిత మెయింటెనెన్స్‌, బైబ్యాక్‌ గ్యారెంటీ కూడా ఆఫర్‌ చేస్తున్నట్లు తెలిపింది. 


Updated Date - 2020-08-14T07:29:07+05:30 IST