బుగ్గవంక నిర్వాసితులకు న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2021-06-11T09:43:36+05:30 IST

‘‘బుగ్గవంక సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూలగొడుతున్నారు. సుందరీకరణకు అడ్డంకిగా మారిన రవి గ్రూప్‌ ఽథియేటర్ల జోలికి మాత్రం వెళ్లడం లేదు. పేదలకో న్యాయం, సీఎం జగన్‌ మేనమామకో న్యాయమా?’’ అంటూ అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు

బుగ్గవంక నిర్వాసితులకు న్యాయం చేయాలి

‘‘బుగ్గవంక సుందరీకరణ పేరుతో పేదల ఇళ్లు కూలగొడుతున్నారు. సుందరీకరణకు అడ్డంకిగా మారిన రవి గ్రూప్‌ థియేటర్ల జోలికి మాత్రం వెళ్లడం లేదు. పేదలకో న్యాయం, సీఎం జగన్‌ మేనమామకో న్యాయమా?’’ అంటూ అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు.  కడప లోని బుగ్గవంక నిర్వాసితులకు న్యాయం చేయాలంటూ కలెక్టరేట్‌ ఎదుట బాధితులతో కలసి అఖిలపక్ష నేతలు గురువారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది.      

                                                                                                - ఆంధ్రజ్యోతి, కడప 

Updated Date - 2021-06-11T09:43:36+05:30 IST