పాఠశాలలు తెరవొద్దు: కొండవీటి జ్యోతిర్మయి

ABN , First Publish Date - 2020-10-22T08:48:12+05:30 IST

పాఠశాలలు తెరవొద్దు: కొండవీటి జ్యోతిర్మయి

పాఠశాలలు తెరవొద్దు: కొండవీటి జ్యోతిర్మయి

హైదరాబాద్‌, అక్టోబరు 21: కరోనా వ్యాప్తి తగ్గలేదని, వైరస్‌ ప్రభావం కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో పాఠశాలలు అప్పుడే తెరవవద్దని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు శ్రీవేంకటేశ్వర అనుగ్రహ పీఠం వ్యవస్థాపకురాలు కొండవీటి జ్యోతిర్మయి విజ్ఞప్తి చేశారు.  చిన్నారులు వైరస్‌ బారినపడ్డాక వారి ప్రాణాలకు ఎవరు భరోసా ఇస్తారో చెప్పాలని ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-10-22T08:48:12+05:30 IST