పాఠశాలలు తెరవొద్దు: కొండవీటి జ్యోతిర్మయి
ABN , First Publish Date - 2020-10-22T08:48:12+05:30 IST
పాఠశాలలు తెరవొద్దు: కొండవీటి జ్యోతిర్మయి
హైదరాబాద్, అక్టోబరు 21: కరోనా వ్యాప్తి తగ్గలేదని, వైరస్ ప్రభావం కొనసాగుతోందని, ఈ నేపథ్యంలో పాఠశాలలు అప్పుడే తెరవవద్దని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు శ్రీవేంకటేశ్వర అనుగ్రహ పీఠం వ్యవస్థాపకురాలు కొండవీటి జ్యోతిర్మయి విజ్ఞప్తి చేశారు. చిన్నారులు వైరస్ బారినపడ్డాక వారి ప్రాణాలకు ఎవరు భరోసా ఇస్తారో చెప్పాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.