వివేకా హత్య కేసులో కొనసాగుతున్న విచారణ

ABN , First Publish Date - 2021-07-14T16:57:44+05:30 IST

దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 38వ రోజు కొనసాగుతోంది.

వివేకా హత్య కేసులో కొనసాగుతున్న విచారణ

కడప: దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 38వ రోజు కొనసాగుతోంది. కడప సెంట్రల్ జైలు కేంద్రంగా విచారణ జరుగుతోంది. ఈరోజు పులివెందులకు చెందిన  వివేకా సన్నిహితుడు ఎర్రగంగి రెడ్డి, వ్యాపారి సిద్దారెడ్డిలు విచారణకు హాజరుకానున్నారు. మరికొంతమంది అనుమానితులను సీబీఐ అధికారులు విచారించే అవకాశం ఉంది. 

Updated Date - 2021-07-14T16:57:44+05:30 IST