193 పాజిటివ్‌ కేసులు నమోదు

ABN , First Publish Date - 2020-10-29T09:21:57+05:30 IST

జిల్లాలో 24 గంటల వ్యవధిలో 193 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.

193 పాజిటివ్‌ కేసులు నమోదు

కడప, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 24 గంటల వ్యవధిలో 193 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 51,757కి చేరింది. ఇప్పటివరకు 506 మంది మృతిచెందారు. కరోనా నుంచి కోలుకున్న 230 మందిని డిశ్చార్జి చేశారు. 49,852 మంది ఇప్పటి వరకు కోలుకున్నారు. 1294 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2020-10-29T09:21:57+05:30 IST