అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న బైక్
ABN , First Publish Date - 2021-06-14T15:44:57+05:30 IST
: జిల్లాలోని మైదుకూరు మండలం బయనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.
కడప: జిల్లాలోని మైదుకూరు మండలం బయనపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ను డీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు దువ్వూరు మండలం అన్నపుశాస్త్రులపల్లెకు చెందిన ఆంజనేయులుగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.