Kadapa: వైఎస్ వివేకా హత్యకేసులో 59వ రోజు సీబీఐ విచారణ
ABN , First Publish Date - 2021-08-04T16:13:43+05:30 IST
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 59వ రోజు కొనసాగుతోంది. సీబీఐ అధికారులు కీలక అనుమానితుడు సుశీల్కుమార్
కడప: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 59వ రోజు కొనసాగుతోంది. సీబీఐ అధికారులు కీలక అనుమానితుడు సుశీల్కుమార్ యాదవ్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా.. నేడు సునీల్, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలను సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.