Kadapa: వైఎస్ వివేకా హత్యకేసులో 59వ రోజు సీబీఐ విచారణ

ABN , First Publish Date - 2021-08-04T16:13:43+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 59వ రోజు కొనసాగుతోంది. సీబీఐ అధికారులు కీలక అనుమానితుడు సుశీల్‎కుమార్

Kadapa: వైఎస్ వివేకా హత్యకేసులో 59వ రోజు సీబీఐ విచారణ

కడప: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 59వ రోజు కొనసాగుతోంది. సీబీఐ అధికారులు కీలక అనుమానితుడు సుశీల్‎కుమార్ యాదవ్‎ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. కాగా.. నేడు సునీల్‌, ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలను సీబీఐ అధికారులు కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది.

Updated Date - 2021-08-04T16:13:43+05:30 IST