కడుపునొప్పి భరించలేక బలవన్మరణం
ABN , First Publish Date - 2022-01-20T02:42:21+05:30 IST
నాయుడుపేట విన్నమాలవీధిలో నివాసం ఉంటున్న కాశీ (51) బుధ వారం ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు అ
నాయుడుపేట టౌన్, జనవరి 19 : నాయుడుపేట విన్నమాలవీధిలో నివాసం ఉంటున్న కాశీ (51) బుధ వారం ఆత్మహత్య చేసుకొని మృతి చెందినట్లు అదనపు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. ఆయన పట్టణంలోని మార్కెట్ లో కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలంగా కడుపునొప్పి ఎక్కువకావడంతో తాళలేక బుధవారం ఫ్యాన్కు ఉరివేసుకొని మృతి చెందా డు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించా రు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగిం చారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.